Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలకు మొదట సెన్సార్ (Censor Board) అడ్డంకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Cou
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.
Chandra Babu | మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు (PV NarasimhaRao) కు కేంద్ర ప్రభుత్వం ‘ భారత రత్న’ ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
RGV Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మించిన ‘ వ్యూహం’ సినిమాకు సెన్సార్ (Censor Board) అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు (High Court) సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేయడంతో
తెలుగుదేశం అధినేత చం ద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు లోకేశ్, మాజీ మంత్రి నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఏపీ ఇన్నర్ రింగ్రోడ్డు కుంభకోణంలో ఆ రాష్ట్ర సీఐడీ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది.
YS Jagan | చంద్రబాబు కేవలం వాగ్ధానాలే ఇస్తారని.. వాటిని అమలు మాత్రం చేయరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఐదేండ్లలో ఏ కారణం కూడా చూపించి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. 2014 ఎన్నిక�
Ambati Rambabu | వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వాళ్లు సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబా
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
Alliances | ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు నిర్ణయించుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆదివారం మరోసారి సమావేశం జరిగింది.
YS Sharmila | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిలమ్మ పడిపోయారని.. ఆమెను కూడా తమ పార్టీకి శత్�
బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం చంద్రబాబు, వైఎస్సార్ వల్లనే కాలేదని, వారి శిష్యులైన రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఏమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.