Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�
Devineni Smitha | పెనమలూరు టీడీపీలో కొత్త పంచాయితీ మొదలయ్యింది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బోడె ప్రసాద్కు టికెట్ ఇవ్వడం పట్ల చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత అసమ్మతి గళం విప్పింది. చం
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ప్రధాని సభ ఫెయిల్యూర్పై టీడీపీ, జనసేన చేసిన ఫిర్యాదును ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తోసిపుచ్చారు.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేడని.. ఆయన ఓ రాజకీయ వికలాంగుడు అని విమర్శించారు.
AP Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ దాద
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�
YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన