AP CM Jagan | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
Kesineni Nani | టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని మరోసారి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా టీడీపీ-జనసేన కలిసి విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబ
TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసే
First list | ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా �
Kodali Nani | ఏపీ రాజధాని అంశంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ�
Posani Krishna Murali | రాజకీయ నాయకులే కాకుండా అన్ని వర్గాల ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలతో తన దృష్టిని మరల్చుకునే పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబు పై సవాళ్ల వర్షం కురిపించారు.
Jagan | చంద్రబాబు మోసాలు భరించలేక.. ప్రజలు ఐదేండ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబా�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం విరుచుకుపడ్డారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదిలిరా.. బహిరంగ సభలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చీరాలలో కరణం బలరా�
Kesineni Nani | అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత కాక పుట్టిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కో సీటు కోసం రూ.200 క�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలకు మొదట సెన్సార్ (Censor Board) అడ్డంకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Cou
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.
Chandra Babu | మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు (PV NarasimhaRao) కు కేంద్ర ప్రభుత్వం ‘ భారత రత్న’ ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.