Chandrababu | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
సిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను మే 7వ తేదీకి వాయిదా వేస్తున్
Supreme Court | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు రాయి విసిరారు. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కా
YS Jagan | మంగళగిరిలో చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశమిచ్చామని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను ఒప్పించామని తెలిపారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు కుటుంబ