Chandrababu | జనసేనాని పవన్ కల్యాణ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నోరుజారాడు. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశారు. జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేయబోయిన చంద్రబాబు పొరపాటున పవన్ కల్యాణ్ ప�
Sajjala | 2014 ఎన్నికల్లో ఇదే కూటమి పోటీ చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల గోపాలకృష్ణ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు ఎంత రాచి రంపాన పెట్టారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. �
Pothina Mahesh | పవన్ కల్యాణ్ ఈసీకి సమర్పించిన అఫిడవిట్పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ మండిపడ్డారు. అఫిడవిట్లో పవన్ కల్యాన్ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ �
YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు
Sajjala Ramakrishna reddy | ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తనను చంద్రబాబు బచ్చా అంటున్నాడని.. తాను బచ్చా అయితే.. తన చేతిలో ఓడిన నిన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమం
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
Perni Nani | టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబ
Pithapuram | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గ
Chandrababu | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
సిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను మే 7వ తేదీకి వాయిదా వేస్తున్
Supreme Court | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.