CID FIR | ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ తో పాటు మరో 10 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Chandrababu | మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్కు రాజధాని(Capital) లేకుండా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
YS Jagan | నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే.. మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నట�
Chandrababu | ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (ఆరోపించారు.
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సక్రమంగా అందించక వృద్ధులు నేలరాలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి గుర్తింపు లేదని.. పవన్ కల్యాణ్
Lakshmi Parvathi | చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏండ్లుగా మోసం చే�
YS Avinash Reddy | టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎవరికీ నమ్మ�
Posani Krishnamurali | టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిర�
Brother Anil | ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కడప జిల్లా బద్వేలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. తప్పు ఎక్కడున్నా తప్పేనని, తప్పు�
Chandrababu | ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.