Suman | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. చంద్రబాబు కార్యసాధకుడు అని.. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుత�
Chandrababu | ఎల్లుండి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఇంట�
రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. మా హయాంలో జ�
వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని �
Kollu Ravindra | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ.. పేర్ని నాని వంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శ�
AP News | అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై ఏపీ మంత్రులు విరుచుపడ్డారు. గత ఐదేళ్లు ప్యాలెస్లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే ఇప్పుడు స్పీకర్
YS Jagan | మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉ�
Chandrababu | అమెరికాలోని టెక్సాస్ నగరం డాలస్ సూపర్ మార్కెట్లో దుండగుడి కాల్పుల్లో బాపట్ల వాసి దాసరి గోపికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం ఈనెల 24న జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది.
Ambati Rambabu | తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాలను కూల్చివేయడం కక్షపూరిత చర్య అని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు.