YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�
Gorantla | టీడీపీ సీనియర్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. తెలుగు దేశం పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయ�
Undavalli Arun Kumar | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం �
Chandrababu | ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారితో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు.. వారి ఐదేండ్ల పనితీరుపై మండిపడ�
AP Cabinet | ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖలతో పాటు శాంతి భద్రతలు తన వద్దే ఉంచుకున�
Sabitha Indra Reddy | తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో జగన్ బొమ్మలతో కూడిన కిట్లను పిల�
AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మ�
Chandrababu | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి స్పందించారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని సంతోషం వ్యక్తం చే
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.