Minister Roja | ఏపీలో టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు జనసేన, బీజపీ తదితర పార్టీలతో జత కడుతున్నారని ఏపీ(Andhra Pradesh) మంత్రి రోజా (Minister Roja ) ఆరోపించారు.
Chandrababu | ఏపీ సీఎం జగన్ కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని టీడీపీ నేత ఆలపాటి రాజా సవాలు విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ ర
Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటు�
Kesineni Nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని విమర్శించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుత
Kesineni Nani | ఏపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబు తనను తిట్టించాడని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై బుద్ధావెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు తనతో తిట�
Keshineni Nani | వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వడం లేదని తేలడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిమానులు రెచ్చి పోయారు. కేశినేని భవన్ ముందు గల టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.
TDP | టీడీపీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. తిరువూరులో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు బాహాబాహీకి దిగార
AP CM Jagan | రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని.. ప�
AP CM Jagan | చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించని జనసేన అధినేత పవన్కల్యాణ్కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) ఆరోపించారు.
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీ�
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన వల్ల అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆందోళన వ్యక్తం చేశారు.