Prakasham Barrage | భారీ వరదలు వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవే అని పోలీసులు �
Chandrababu | ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబ�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయ�
Ambati Rambabu | విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుపై ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర నేతలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయాలు చ
Chandrababu | ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. తప్ప చెత్త రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస�
Chandrababu | వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. చివర�
Chandrababu | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణమని �
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంల్లో స్పై కెమెరాలు బిగించి 300 మంది వీడియోలు చిత్రీకరిం�
Vijayawada | భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో వ్యక్
YS Sharmila | కూటమి ప్రభుత్వం వైద్య, విద్య సంస్థలకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ�