Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
Chandrababu | ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ
Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బాహుబలి కాదు.. బలహీన బలి అని ఎద్దేవా చేశారు. కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం చంద్ర�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. 2019లో మొదటిసారి పోలవరం వెళ్లి, డయాఫ్రం వాల్ ఎక్కడ ? కనిపించదే అని అడిగిన మ�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ ఆరోపించింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది
స్వాతంత్య్ర దినోత్సవం నాడు గోల్కొండ కోట మీద మువ్వన్నెల జెండా ఎగరవేసాక తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిని ఇటీవలే కలిసామని, త్వరలోనే ఆ సంస్థ నుండి అప్పులు తీసుకొస్త�
ఉద్యమమే ఊపిరిగా పురుడుపోసుకున్న.. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమై నిలిచిన.. ప్రత్యేక తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పోరుసలిపిన.. సబ్బండ వర్గాలను, సకల జనులను కదిలించిన.. ‘నై తెలంగాణ’ అన్నోళ్ల�
Chandrababu | తెలుగువాడు పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం తెలుగు ప్రజలకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంట�