Chandrababu | వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీ సహా కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చ�
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదని చెప్పే హక్కు లేదని భూమన చేసిన వ్యాఖ
Bhumana Karunakar Reddy | జగన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి �
YCP Leaders | తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పేర్ని నాని, కొడాలి నాని ఆరోపించారు.
ఒకనాడు ప్రపంచ బ్యాంకు పేరు ఎత్తితే చాలు ఎరుపు మెరుపు గానాలు...‘వీధి’నాటకాలు... రచ్చబండ ముచ్చట్లతో పల్లెలు, కదం తొక్కేవి. సర్కారు భూములు... పడావుపడ్డ శిఖం భూముల్లో గుడిసెలు వేయించి గూడు లేని పేదోళ్ల గుండె ధైర�
AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియమించింది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ �
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స
గిన్నిస్ రికార్డు నేను ఊహించింది కాదు. డ్యాన్స్పై నాకున్న ఆసక్తే ఈ అవార్డును నాకు దక్కేలా చేసిందని భావిస్తున్నా. తొలినాళ్లలో నటనకంటే డ్యాన్స్నే ఎక్కువ ఇష్టపడేవాడ్ని. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ �
CM Chandrababu | వైసీపీ ఐదేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లుగానే పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవ్రితం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
Ambati Rambabu | తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏప�
Tirumala Brahmotsavam | ఆక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు.
Vijaya Sai Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన అక్రమాలకు
AP News | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించింది. దేవుడితో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భక్�