AP News | ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం �
Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను రాజకీయ�
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై వైసీపీ తరఫు న్యాయవాదులు హైకోర్�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.
Vadde Shobhanadriswarao | విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
Nadendla Manohar | మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల �
YSR - Chandrababu | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Ambati Rambabu | ఏపీలో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న కక్షతో చంద్రబాబు వరదలను రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.