AP News | ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు 26 జిల్లాలకు సీనియర్ ఐపీఎస్లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించార�
Perni Nani | వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ భయంతోనే 2011 నుంచి జగన్ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్�
AP Cabient | వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబ
Sensational Comments | ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Atchennaidu | గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం
AP News | అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాం�
Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహ�
Pawan Kalyan | సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. మైసూర్వారి పల్లిలో శుక�
Chandrababu | విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�