Sensational Comments | ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Atchennaidu | గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం
AP News | అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాం�
Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహ�
Pawan Kalyan | సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. మైసూర్వారి పల్లిలో శుక�
Chandrababu | విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
Chandrababu | ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ
Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇ�