తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీ�
Gone Prakash Rao | ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం చూస్తుంటే.. రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియనవే భావన కలుగ�
Ambati Rambabu | దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అ�
Chandrababu | అన్ని రంగాల్లో గిరిజనులు ముందు ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భ
Ambati Rambabu | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎస్ఆర్సీ రిపోర్టు రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని మండిపడ్�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ విరుచుకుపడింది. తనను ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో కలిసి ఫేకు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా పెట్టవద్దం
Youtube Academy | ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాతో ఇవాళ సమావేశమైన చ
Kollu Ravindra | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి తరహాలో సెక్యూరిటీ ఉండదని సె�
Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
Chandrababu | ఉచిత ఇసుక విధానాన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సమ
Chandrababu | గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహి�
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేద