అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని ఆయన స్వగృహానికి తరలి
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన
పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు.
minister harish rao | ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎల్పీలో మంత్రులు అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్�
సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రెండు రాష్ర్టాలను కలుపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడితే.. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్�
Chandrababu Naidu: ఒకవేళ 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్ష
దేశంలో ఎక్కువ పన్నులు విధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాదుడే బాదుడు ఉన్న రాష్ట్రం ఏపీ అని విరుచుకుపడ్డారు. విశాఖలోని తాళ్లవలసలో జరిగిన బా
కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు అంటూ అభివర్ణించారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక
కోల్కతా, మార్చి 17: నాలుగేండ్ల క్రితం ఏపీ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చారు. ‘పెగాసస్ స్పైవేర్ను క
MLC Ashok babu | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించ�
అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవ�
TDP chief Chandrababu Naidu tests Positive covid-19 | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించా
అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పా�
అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో జరిగిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానిక�