రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు.
24 గంటల ఉచిత విద్యుత్తుపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి రెఫరెండానికి సిద్ధమా? అని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాళ్లకు, పార్టీలకు
వ్యవసాయం అంటే తెలియని పీసీ సీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్తు పథకంపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. కరెంట్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటు న్న �
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబునాయుడి ప్రతినిధి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఆయన వేపచెట్టుతండాలో 365 జాతీయ రహదారిపై రేవంత్రెడ్డి దిష
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఊరికే అనలేదు. వ్యవసాయం దండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో వ్యాఖ్యానిస్తే.. అదే తరహాలోనే నేడు ఆయన అనుంగు శిష్యుడు, టీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�
తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవడానికి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి మంద�
CM KCR | 2023 జూన్ 2... తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది... ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్�
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. రూ.668 కోట్లతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ
Minister Niranjan Reddy | తెలంగాణ (Telangana) ప్రజలకు అన్నం తినడం అలవాటు చేసింది నేనేనంటూ తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) తీవ�