టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబునాయుడి ప్రతినిధి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఆయన వేపచెట్టుతండాలో 365 జాతీయ రహదారిపై రేవంత్రెడ్డి దిష
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఊరికే అనలేదు. వ్యవసాయం దండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో వ్యాఖ్యానిస్తే.. అదే తరహాలోనే నేడు ఆయన అనుంగు శిష్యుడు, టీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�
తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవడానికి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి మంద�
CM KCR | 2023 జూన్ 2... తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది... ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్�
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. రూ.668 కోట్లతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ
Minister Niranjan Reddy | తెలంగాణ (Telangana) ప్రజలకు అన్నం తినడం అలవాటు చేసింది నేనేనంటూ తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) తీవ�
అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని ఆయన స్వగృహానికి తరలి
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన
పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు.
minister harish rao | ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎల్పీలో మంత్రులు అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్�
సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రెండు రాష్ర్టాలను కలుపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడితే.. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్�