స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో (Skill development scam) అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడేనని (Chandrababu Naidu) ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ (N. Sanjay) అన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేతను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప�
స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill development scam) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మానవ వ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు.
అంతా అయిపోయింది. అంధజ్యోతి రాధాకృష్ణ అన్ని హద్దులూ దాటిండు. వంద తప్పులు ముగిసినయి, పోయిన ఆదివారం ‘చెత్తపలుకు’తో! ప్రతిసారీ అనుకుంటా ఆయన పరమ వికారపు రాతలను, వల్గర్ మనస్తత్వాన్ని ఇగ్నోర్ చేద్దామని. వల్ల�
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కుతూ చంద్ర(ఆంధ్ర)జ్యోతి పత్రికలో ఆర్కే కొత్తపలుకు పేరుతో చెత్తను పోగేసి రాసిన సంపాదకీయం గురువిందగింజ సామెతను గుర్తు చేస్తున్నది. రాజకీయ నేతలు �
‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు’ అన్నట్టు టీడీపీ లాంటి పార్టీలో తిరిగి ట్రంప్ కార్డు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్రెడ్డి స్థాయి మరిచి విమర్శలకు తెగబడటం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు అడుగు జాడల్లోనే నడుస్తున్నారని మరోసారి రుజువైంది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కూడా అ�
‘సిగ్గుందా జీడిగింజా అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట!’ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు కూడా అట్లనే ఉన్నది. మందికి పుట్టిన బిడ్డల్ని మన బిడ్డలని చెప్పుకునే అలవాటు ఇంకా పోవడంలేదాయనకు. తరుచూ ‘మరి, ఆ రోజుల�
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
Chandrababu | తెలంగాణకు బద్ధశత్రువైన చంద్రబాబుతోనే తెలంగాణను పొగడక తప్పని పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది. వ్యవసాయం దండుగ అన్న బాబు నోటితోనే తెలంగాణలో నేడు సాగు పండుగైందని అనిపించిన చతురత కేసీఆర్ది. �
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్లిందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపం�