ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లా
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో వైకాపాకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శనివారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయా
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..’ అనే నానుడి ఇక నుంచి ‘ఉచిత బస్సు కష్టాలు ఉచిత బస్సువి..’ అని వినాల్సి వస్తుందేమో. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చాక అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఇకముందు ఇక్కడా చవి�
Chandrababu Naidu | ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువురించింది. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం ల�
Chandrababu | అనారోగ్య కారణాలపై బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మంగళవారం క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ దవాఖానలో ఆయన కంటి ఆపరేషన్ విజయవంతంగా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో మంగళవారం కేసు నమోదైంది. ‘స్కిల్' కేసులో జైలు నుంచి విడుదలైన బాబును హైదరాబాద్కు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ శ్రేణ�
Telangana | తెలంగాణ రాష్ట్ర ఉనికిని అస్థిరపరిచే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రపరిరక్షణ సమితి పేరుతో ప
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబుకు సీఐడీ మరో షాకిచ్చిం ది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫ�
ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టుల (రోస్టర్)ను మార్చారు. ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరక�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆరోపిస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశా�
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రిమాండ్ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఆయన రిమాండ్ గురువారంతో ముగియడంతో సీఐ