కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు అంటూ అభివర్ణించారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక
కోల్కతా, మార్చి 17: నాలుగేండ్ల క్రితం ఏపీ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చారు. ‘పెగాసస్ స్పైవేర్ను క
MLC Ashok babu | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించ�
అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవ�
TDP chief Chandrababu Naidu tests Positive covid-19 | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించా
అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పా�
అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో జరిగిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానిక�
Chandrababu naidu in Pushpa | అదేంటి పుష్ప సినిమాలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారా..? ఇన్ని రోజులు పెద్దగా ఎవరు ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు ఫోటోలు బయటికి వచ్చిన తర్వాత వాటిని చూసి అందరూ షాకవుతున్నారు. నిజం
Minister Balineni | కుల, మతాలతో రాజకీయాలు చేయడం మంచిదికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీతోపాటు ప్రతి పార్టీ మత సామరస్యాన్ని పాటించాలని కోరారు
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాక