అసెంబ్లీ పరిణామాలపై మీడియా ముందు మనస్తాపం తిరిగి సీఎం అయ్యాకే సభకు వస్తానని శపథం సానుభూతి కోసమేనన్న ఏపీ సీఎం జగన్ హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం
హైదరాబాద్ : చంద్రబాబు కన్నీళ్ల గురించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబును ఏడ్పించడం ఆ దేవుడి వల్ల కూడ కాదన్నారు. అంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే చంద్రబాబు ఇవాళ తన పాత్�
MLA Roja | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడుపుతో తాను ఇవాళ హ్యాపీగా ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు. అందరి ఉసురు తగిలి బాబు ఇవాళ ఇలా
అమరావతి : టీడీపీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే తాను సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష టీడీపీ
అమరావతి : టీడీపీకి వరుస ఓటమి పరంపరలు కొనసాగుతున్నాయి. కంచుకోటగా ఉన్న కుప్పం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం లోనూ ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ల�
అమరవాతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఈ మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 18, టీడీపీ 6 వార్డుల్లో విజయ�
Chandrababu naidu | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ నాయకులు అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరి, పార్�
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
చిత్తూరు : పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను మోసం చేసిన చంద్రబాబు ప్రజలను కూడా మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచ