AP Minister| డీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో చికిత్స పొందుతున్న చెన్నుపాటి గాంధీని...