లేటరైట్ తవ్వకాలు అంటూనే బాక్సైట్ తరలిస్తున్నారని టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజునే ఇలాంటి దోపిడీలు బయటకు రావడం...
ఢిల్లీలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తీరని అవమానం ఎదురైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ నుంచి అవమానం ఎదురవడంతో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.