పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజాదరణ కోల్పోయారని చంద్రబాబు అనడం ఆయనకు చిన్న మెదడు...