Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
చండీగఢ్కి చెందిన శశి ధీమన్ ఫార్మా రంగంలో పనిచేసేవారు. మనసు మాత్రం స్టాండప్ కామెడీ మీదే ఉండేది. చివరికి మనసు వైపే మొగ్గారు. స్టాండప్ కమెడియన్గా అయ్యారు.
ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
పందెం బరిలో గాయపడిన ఒక కోడికి పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రక్షణ కల్పించడమే కాకుండా గాయపడిన ఆ కోడికి చికిత్స అందించి, ఆహారం కూడా పెడుతున్నారు. పంజాబ్లోని బఠిండా జిల్లా బలువానా గ్రామంలో అక్రమంగా �
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు
IND vs AUS | ఒక ఆటో డ్రైవర్ ఉచిత హామీ ప్రకటించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిస్తే ఐదు రోజులపాటు ప్రయాణికులకు ఉచితంగా రైడ్ ఇస్తానని చెప్పాడు. ఈ హామీతో కూడిన పోస్టర్ను ఆటోకు అంటించాడు.
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక