Building Collapses | బహుళ అంతస్తుల భవనం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
సరూర్నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్జూనియర్ బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ సత్తాచాటింది. గురువారం జరిగిన పోరులో రాష్ట్ర బాలికల టీమ్ 53-52తో చండీగఢ్పై ఉత్కంఠ విజయం సాధించింది.
Criminal Laws: ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు.. కొత్త న్యాయ చట్టాల్లో ఉన్న సంక్లిష్టత నుంచి తప్పించుకోలేరని ప్రధాని మోదీ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయ చట్టాల అమలును ఆయన జాతికి అంకితం చేశారు. భా�
Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మనూభాకర్ (Manu Bhaker) శుక్రవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagavanth Singh Mann) ను కలిశారు.
Chandigarh | చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. నీటి పారుదలశాఖ అధికారి హర్ప్రీత్ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడిని పంజాబ్ పోలీస్ రిటైర్డ్ ఏఐజీ మల్విందర్ సింగ్ �
Kullu-Manali Highway: క్లౌడ్ బస్ట్తో భారీ వర్షం.. భారీ వరదలతో.. కులు-మనాలీ రోడ్డు కొట్టుకుపోయింది. ఆ మార్గంలో పలు ప్రాంతాల్లో టూరిస్టులు చిక్కుకున్నారు. చిన్న వాహనాలను మరో మార్గంలో దారి మళ్లిస్తున్నారు.
ఛండీగఢ్: దేశంలో సహజీవనాలు, స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని దాదాపు 300 ఖాప్ పంచాయత్లు డిమాండ్ చేశాయి. ఇందుకోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించాయి.
AAP : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతోందని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు.
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాపై చేయి చేసుకుం�
Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పంజాబ్ మొహాలీలోని జిరాక్పూర్కు చెందిన ఓ వ్యాపారి కుల్విం
T- Hub | సరికొత్త ఆవిష్కరణలను, స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ -హబ్(T- Hub) కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తాజాగా ఇండియా స్టార్టప్ సాహస యాత్రను దేశంలోని 11 నగరాల్లో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్దం �
Loksabha Elections 2024 : గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం పనిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ చండీఘఢ్ అభ్యర్ధి మనీష్ తివారీ ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇటీవల ఒడిశాలోని పూరీలో ముందుగా ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి పొటీ నుంచి తప్పుకోగా..