మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామాల అభివృద్ధి దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రత్య�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
చండీఘర్ : అన్ని వయసుల వారికి కొవిడ్ బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది కొవిడ్ బూస్టర్ డోసును తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే బూస్టర్ డోసు తీసుకున
కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయా�
చండీగఢ్లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్తో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతోపాటు ఎంప�
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
పంజాబ్ : చండీగఢ్లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొంటున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రతిష్టాత్మక ‘చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అం
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం చండీగఢ్లో ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక నిర�
చండీగఢ్: ఒక ప్రముఖ ఈటరీలో సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్లో సజీవంగా ఉన్న బల్లి కనిపించింది. దీంతో ఒక వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో ఈ సంఘటన జరిగింది. ఎలాంటే మాల్�
చండీగఢ్ : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చండీగఢ్ అధికారులు సోమవారం హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో 46 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత కేసులు �
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మధ్యాహ్నం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. ప్రస్తుతం ఆయన పాటియాల సెంట్రల్ జైలులో ఉన్నారు. సిద్ధూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పంచకుల: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో మొత్తం 4700 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. శనివారం నుంచి మొదలవుతున్న యూత్గేమ్స్ కోసం ఏర్పాట్లన�
రైతు సంబంధిత అంశాలపై అశోక్ గులాటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ నాలుగు రోజుల పర్యటన విజయవంతం.. హైదరాబాద్ చేరుకొన్న సీఎం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతు�