CM KCR | ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు చండీగఢ్కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ�
చండీగఢ్: ఒక కంపెనీలో నకిలీ తనిఖీలు నిర్వహించిన నలుగురు సీబీఐ అధికారులను అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని సర్వీస్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు సీబీఐ ప్రధాన కార్యాలయం గురువారం పేర్కొంది. సీబ�
Burail jail | చండీగఢ్లోని బురైల్ జైలు వద్ద (Burail jail) భారీ ప్రమాదం తప్పింది. బురైల్ జైలు ఆవరణలో డిటోనేటర్ బయటపడింది. దీనిని ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. శనివారం
చండీగఢ్, ఏప్రిల్ 5: చండీగఢ్ను తమ రాష్ట్రంలో కలపాలంటూ పంజాబ్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ తీర్మానాన్ని ఖండించింది. పంజాబ్ డిమాండ్�
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టారు.
నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�
భద్రతా వైఫల్యమనడం ముమ్మాటికీ తప్పు ప్రధాని పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాం కేంద్ర సంస్థలే దర్యాప్తును పర్యవేక్షించాయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తాం మోదీ ర్యాలీకి 70 వేల కుర్చీలు వేస్తే 700 కూడా �
Miss Universe | ఇజ్రాయెల్లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది. భారత్కు 21 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు విశ్వ సుందరిగా 1994లో స