బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చ�
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం వి�
CM KCR | ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు చండీగఢ్కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ�
చండీగఢ్: ఒక కంపెనీలో నకిలీ తనిఖీలు నిర్వహించిన నలుగురు సీబీఐ అధికారులను అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని సర్వీస్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు సీబీఐ ప్రధాన కార్యాలయం గురువారం పేర్కొంది. సీబ�
Burail jail | చండీగఢ్లోని బురైల్ జైలు వద్ద (Burail jail) భారీ ప్రమాదం తప్పింది. బురైల్ జైలు ఆవరణలో డిటోనేటర్ బయటపడింది. దీనిని ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. శనివారం
చండీగఢ్, ఏప్రిల్ 5: చండీగఢ్ను తమ రాష్ట్రంలో కలపాలంటూ పంజాబ్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ తీర్మానాన్ని ఖండించింది. పంజాబ్ డిమాండ్�
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టారు.
నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�