నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�
భద్రతా వైఫల్యమనడం ముమ్మాటికీ తప్పు ప్రధాని పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాం కేంద్ర సంస్థలే దర్యాప్తును పర్యవేక్షించాయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తాం మోదీ ర్యాలీకి 70 వేల కుర్చీలు వేస్తే 700 కూడా �
Miss Universe | ఇజ్రాయెల్లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది. భారత్కు 21 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు విశ్వ సుందరిగా 1994లో స
Miss universe | ఇజ్రాయెల్ దేశంలో 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు డిసెంబర్ 12న జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొన్నడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరాంగులకు భారత్ నుంచి పోటీ ఇవ్వడానికి పంజాబీ గర్�
Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు ప్రకటించారు.
పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని యాబాజిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో మంగళవారం చండీయాగం నిర్వహించి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్ర�
చండీగఢ్: భారత శతాధిక స్ప్రింటర్ మన్ కౌర్ ఈ లోకాన్ని వీడింది. గుండెపోటుతో శనివారం తన తల్లి తుదిశ్వాస విడిచినట్లు కౌర్ కొడుకు గుర్దేవ్సింగ్ పేర్కొన్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 105 ఏం