బ్లాక్ ఫంగస్ పంజా.. అక్కడ ఒకే రోజు 18 మంది మృతి | బ్లాక్ ఫంగ్ పంజా విసురుతోంది. శుక్రవారం హర్యానాలో 133 కేసులు నమోదవగా.. 18 మంది మంది ఒకే రోజు మృత్యువాతపడ్డారు.
Live in Relationship: సహజీవనం (లివ్ ఇన్ రిలేన్షిప్) పై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని
కరోనా టీకా| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతి�
చండీగఢ్: చేతిలో బిడ్డతో ఒక మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. చండీగఢ్కు చెందిన ప్రియాంక ట్రాఫిక్ కానిస�