బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆ
సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే
కృష్ణా జలాల వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో నిరూపించారు.
రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరుగనున్న వేడుకలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు జాతీయ జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్ర
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరల�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శకంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శు
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
చిట్యాల ఉన్నత పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని తన స్వగృహంలో పూర్వ వి�