రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ చేసి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
నోరుజారటమే రాజకీయం అనుకోవడం పొరపాటని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పెడధోరణులు వస్తున్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బట్టకాల్చి మీదేయటం పీసీస
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమారులు అన్నారు. బుధవారం పట్టణం�
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు.
పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి ర�
రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శని�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �
జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద మంటలు చెలరేగాయి.
గురుపౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఆలయాలు అఖండ సాయినామస్మరణతో మారుమోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య�
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదని, కేంద్రీయ విద్యాల�
పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న పట్టణాలు.. నేడు మున్సిపల్ శాఖ మంత్రి �
: సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.
60 ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా సాధించి కేవలం 9 ఏండ్లలోనే అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు కళలు, కవులు, కళా
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�