మహిళలు స్వ శక్తితో ఎదుగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండలో శిక్షణ పొందిన మహిళలు జననీ, మాతృశ్రీ సంస్థల్లో టైలరింగ్, �
మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ వైస్చైర్మన్ దివంగత కుర్ర కోటేశ్వర్రావు చేసిన సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు(54) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కోటేశ్వర్రావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్�
నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. ఆదివారం నల్లగొండలోని తన నివాస�
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాల్వపల్లితండాలో ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు
స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మిన�
ష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఉత్తర్వులు జారీ చేసి�
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తంచే�