సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు �
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సభల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పో�
గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పాలకవర్గం ఆలోచన విధానాలతో లాభాల బాటలో పయనిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర�
దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని రోల్ మాడల్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా ప్రపంచంలో ఆదర్శంగా నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన�
రాష్ర్టానికి తలమానికంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సందర్శించారు. భవిష్యత్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యే�
ప్రత్యామ్నాయం లేకే సాగుతున్న బీజేపీ ఆటలు పోలవరం సమస్యను కేంద్రం పరిష్కరించాలి రాజ్యాంగ పదవుల ఔన్నత్యాన్ని కాపాడాలి రాజన్న రాజ్యం అంటే ఇక్కడెవరు వింటారు? మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్ హైదర�