మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్య, హైదరాబాద్కి చెందిన నాగేందర్ తమ సెల్ఫోన్లను ఇటీవల కడ్తాల్ పట్టణంలో పొగొట్టుకున్నారు. బాధితులిద్దరూ అదే రోజు తమ సెల్ఫోన్�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
Kacheguda | జల్సాలకు అలవాటు పడి రద్దీ ఉన్న పలు రైళ్లలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పవర్లోకి వచ్చిన 11 నెలల కాలంలోనే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు.. పింఛన్లు రాక వృద్ధులు, దివ్యా�
హైదరాబాద్లో రాత్రి, పగలు తేడా లేకుండా సెల్ఫోన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు. నాలుగు నెలల కిందట గుడిమల్కాపూర్, వారం రోజుల కిందట సికింద్రాబాద్లో.. ఇద్
మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలోనే సరూర్నగర్ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. పోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసిన సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని �
Hyderabad | సదర్ ఉత్సవాలను(Sadar festival) వీక్షించేందుకు వచ్చిన పలువురి సెల్ ఫోన్లు(Cell phones) చోరీకి గురైన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
లెబనాన్లో ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. మంగళవారం జరిగిన ఘటనల్లో 12 మంది మరణించడంతో పాటు దాదాపు 2,800 మంది గాయపడ్డారు. సెల్ఫోన్ల యుగం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగైన �
Revanth Reddy | నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. కంప్యూటర్ను పుట్టించింది.. ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అని రేవంత్ రెడ్డి గుడ్డిగా, అడ్డ�
వివిధ కారణాలతో పోయిన రూ.2 కోట్ల విలువైన 591 సెల్ఫోన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలన�
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేం�
సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నంత సేపు తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరించారు. సమావేశంలో జరిగే విషయాలు పట్టించుకోకుండా సెల్ఫోన్లలో బిజీగా గడిపారు.