జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను తస్కరించి తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురిని (మైనర్లు) పోలీసులు అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
Cell phones | సీఈఐఆర్ విధానం(CEIR system) ద్వారా సనత్నగర్ పోలీసులు పెద్దఎత్తున సెల్ ఫోన్లు(Cell phones) రికవరీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి తమ సెల్ ఫోన్లు పోయాయంటూ పలువురు పీఎస్లో ఫిర్యాదు చేశారు.
స్నాచింగ్ చేసిన సెల్ఫోన్లను తక్కువ ధరకు జగదీశ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్లను ప్రతి 15 రోజులకొకసారి సూడాన్కు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కోసారి వెయ్యి, రెండు వేల ఫోన్లను మ
హైదరాబాద్లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
MLA Talasani | విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
Parental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది.
సీఈఐఆర్.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. మీరు మీ సెల్ఫోన్ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ను �
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరేంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడుగా ఓ పక్కన కూర్చొని సెల�
మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సౌకర్యాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ఐటీ శాఖ తయారీదారులకు సూచించింది. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల్లో ప్రభుత్వం అందించే సమాచారం ప్రజలకు సులువుగా చేరుతుందన
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్ల�
పోలీసులమంటూ నమ్మించి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అటకాయించడంతో పాటు విచారణ కోసమంటూ బైక్మీద ఎక్కించుకొని సెల్ఫోన్ లాక్కొని పారిపోయిన నకిలీ పోలీసులను జూబ్లీహిల్స్ పోలీసులు అరె�
కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు తమ నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును భద్రపరిచి తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన సూపర�