సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో మంచి ఎంతో, చెడు కూడా అంతే సమానంగానే వృద్ధి చెందుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ అనేది జీవితంలోనే కాదు శరీరంలో కూడా ఒక భాగంగా మా
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బందిని సెల్ఫోన్లతో అనుమతించవద్దని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి, ఎస్ఆర్ డీజీ, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశ
సెల్ఫోన్.. పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో అందరికీ అవసరంగా మారిన డివైజ్. మనిషి జీవిత గమనాన్ని కూడా నిర్ణయించే శక్తి దీనికి ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.
Russia | కొత్త ఏడాది వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 31న రష్యా ఆక్రమిత ప్రాంతమైన డొనెస్క్లోని చిన్న పట్టణమైన మాకివ్కాపై
వరుస చోరీలతో కోస్గి ప్రజలు బి క్కుబిక్కుమంటున్నారు. ఈనెల 14న పట్టణంలోని ఓ హార్డ్వేర్ షాపులో రూ.లక్ష చోరీ జరిగిన ఉదాంతం మరవకముందే 16న బిజ్జారంలో మరో చోరీ జరిగింది.
కులం, మతం, లింగం, వర్గం, భౌగోళిక నివాసాల ఆధారంగా భారత్లో పెరుగుతున్న అసమానతలు డిజిటల్ రంగంలో కూడా ప్రస్ఫుటమవుతున్నాయని ఆక్స్ఫాం ఇండియా పేర్కొన్నది. ‘ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022-డిజిటల్ డివైడ్' ప�