నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.
కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండగట్టు అర్బన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మోహినోద్దీన్ నేతృత్వంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.
మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి, తెలంగాణ చరిత్రను వివరించారు.
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించ�
బోధన్ పట్టణం బీడీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మలు కార్యక్రమాల�
బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో శ్రీ సాయి ఆదర్శ యువతి మహిళా మండలి ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Kotagiri | కోటగిరి, మార్చి31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ఉదయమే ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
NRI | ఆస్ట్రేలియా : మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ‘మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ’ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాల�
Disabled Pension | రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖ