బోధన్ పట్టణం బీడీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మలు కార్యక్రమాల�
బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో శ్రీ సాయి ఆదర్శ యువతి మహిళా మండలి ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Kotagiri | కోటగిరి, మార్చి31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ఉదయమే ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
NRI | ఆస్ట్రేలియా : మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ‘మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ’ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాల�
Disabled Pension | రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖ
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో | కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాల లో శుక్రవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా త