రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో | కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాల లో శుక్రవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా త