పేద విద్యార్థులు చదువులో రాణిస్తే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు �
KP Vivekanand | ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పేర్కొన్నారు. సోమవారం 125 గాజులరామారం డివిజన్ షిరిడిహిల్స్లో రూ. 49.50 లక్షల రూపాయలతో చేప
పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చౌటుప్పల్ పట్టణానికి వచ్చారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించి డ్రైనేజీ, సీసీరోడ్డు పనులు, బిల్లుల రిక�
తండా పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వైఎం తండాల్లో ఎంపీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పను�
దశలవారీగా ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు వేదపురి కాలనీలో రూ.7లక్షలతో, 11వ వార్డు బాలాజీ�
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానిక�
చెన్నూర్ పట్టణంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మార్నింగ్ వాక్లో భాగంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్, బలిజవాడ, బొక్కలగూడెం, బెస్తవా
చందంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పల్లె దవాఖాన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు పన�
జిల్లాలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని, మిగతా 40 శాతం పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో జరిగే సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆగకుండా పూర్తిచేసి, వాటికి ఎఫ్టీఓ జనరేట్ చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలతో టెలికా
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మండలంలోని కట్టకొమ్ముతండా, గుడ్డి లచ్చాతండా, ముదిగొండ, జర్పులతండా, పాత్లావత్తండాల్లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ ర�
పల్లెల్లోని మట్టి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరా జ్ శాఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో మట్టి రోడ్ల �