చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి యాప్రాల్-కౌకూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.71కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభి
పేద విద్యార్థులు చదువులో రాణిస్తే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు �
KP Vivekanand | ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పేర్కొన్నారు. సోమవారం 125 గాజులరామారం డివిజన్ షిరిడిహిల్స్లో రూ. 49.50 లక్షల రూపాయలతో చేప
పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చౌటుప్పల్ పట్టణానికి వచ్చారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించి డ్రైనేజీ, సీసీరోడ్డు పనులు, బిల్లుల రిక�
తండా పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వైఎం తండాల్లో ఎంపీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పను�
దశలవారీగా ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు వేదపురి కాలనీలో రూ.7లక్షలతో, 11వ వార్డు బాలాజీ�