ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మొదటగా రెండు హామీలను అమలు చేయడమే కాకుండా వంద రోజుల్లో మిగతా హామీలను కూడా పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, బీసీకాలనీలో రూ.6లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే స్థానిక
‘కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలిచిన చరిత్రలేదు..అలాంటిది ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.. మళ్లీ తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శా
అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో రూ. 59.30 లక్�
కాలనీలు, బస్తీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా గురువారం 97వ రోజు ఎమ్మెల్యే వివేకా నంద్ .. సూరారం డివిజన్లోని విశ్వకర
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధి ,అనంత సరస్వతినగర్లో రూ.96లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల�
తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మార్కండేయ �
బాలాజీనగర్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని అంతర్గత రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రజా ప్రతినిధులు,అధికారులు కృషిచేయాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బుధవారం రాయికోడ్ మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం �
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామీ ణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను �
కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రా�
కూకట్పల్లి నియోజకవర్గంలోని డ్రైనేజీ పైప్లైన్లు, రోడ్ల సమస్యలను గత పాలకులు పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం అనేక సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని గుంటుకగూడెంలో �