పటాన్చెరు నియోజకవర్గం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావును కోరగా, ఆయన సూచన మేరకు సోమవారం టీఎస్ఎస్పీడ
బంజారాహిల్స్,మే 15 : బస్తీలు, కాలనీల్లో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పూర్తయిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లను వేయించేలా ప్రణాళికలు సిద్దం చేశామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ �
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి రూ. 1.76 కోట్లతో కొత్తూరు నుంచి కుమ్మరిగూడకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల
వెంగళరావునగర్ :టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని సాయిసారధీ నగర్లో రూ.5 లక్షలతో
వెంగళరావునగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపెడుతుందని �
మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండ