స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలు తమకు అందలేదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ చెప్పారు.
కుల గణనలో క్షేత్రస్థాయిలో తప్పు డు సమాచారం నమోదు చేసినా, ఇచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు.
కులగణన సర్వేను ఉదయం పూట మాత్రమే చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. రెండుపూటలా సర్వేచేయడం కుదరని ముఖ్యంగా సాయంత్రం పూట సర్వే చేయలేమని ప్రభుత్వానికి తెలిపాయి. కులగణనపై ఉపాధ్యాయుల సహకారాన్ని కోరుత�
Minister Ponnam | కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన(Caste census) ప్రక్రియ ఈనెల 6 వ తేదిన ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు.
Niranjan | బీసీలందరూ కుల గణనలో పాల్గొనేలా చూడాలని, అప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వాటా పెరుగుతుందని బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్ తెలిపారు.
Caste Census : వచ్చే ఏడాది జనాభా లెక్కింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే జనాభాతో పాటు కుల గణన కూడా చేపడుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓబీసీ లెక్క తేల్
BC Commission | స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటించనున్నది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు.
జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్రంలో సంపూర్ణ కులగణన చేపట్టే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ, బీసీ కులగణన మాత్రమే కాకుండా అన్ని కులాల వివరాలను సేకరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీస
కులగణనను సత్వరమే చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ హోటల్ అశోకాలో ఆదివారం అఖిలపక్ష పార్టీలు, కుల, బీసీ సంఘాలతో సదస్సు నిర్వహించనున్నారు.
Caste Census : కుల గణనపై మోదీ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి ప్రశ్నించారు. కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచిగా నిలిచారని చెప్పారు.
Caste Census: పెండింగ్లో ఉన్న జనాభా లెక్కల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.అయితే జనాభా లెక్కల సమయంలో కుల గణన కూడా చేపట్టాలా వద్దా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా కులం కోసం ఓ కాలమ్�