జనగణనతోపాటే కులగణన కూడా నిర్వహించాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాం�
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. కుల గణన, పూర్వాంచలీలకు మంత్రిత్వ శాఖ, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్�
Ration Cards | కులగణన నివేదిక ఆధారంగానే ఆహారభద్రతా కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. కులగణన సర్వే జాబితాలోని నమోదు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, గ్రామసభలో ఆమోదం తీసుకున్న తర్వాతనే �
MLC Kavitha | కులగణనకు చట్టబద్దత ఉందోలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్కు 35 పేజీలతో �
రాజ్యంగ రచన సమయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు గడిచినప్పటికీ బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయమే జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వివిధ కులాల మధ్య చిచ్చుపెడుతున్నది. సర్వే నేపథ్యంలో కులసంఘాలు, ఆయా కులాల మేధావులు, సామాజికవేత్తలు రెండు వర్గాలుగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది.
కులగణనను అనవసరమైన ప్రశ్నలతో వివాదాస్పదం చేయొద్దని, ప్రత్యేక యాప్ను ద్వారా సరళతరమైన ప్రశ్నలతో ప్రజల వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ట్ర ప్రభుత్�
కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సర్వే కుల గణనకు మాత్రమే సంబంధించినదా? లేక వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికా? అనే విషయం అంతుచిక్కడం లే�
KTR | వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. �
MVA Manifesto | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చింది.
తమ గ్రామ శివారు సమస్యను పరిష్కరించే వరకు సమగ్ర కుల సర్వేను బహిష్కరిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామస్థలు స్పష్టం చేశారు.