కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాంధీ ప్రవచిస్తున్నది ఒకటి. రాష్ట్రం లో కాంగ్రెస్ శాసనసభా నాయకుడు, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్నది మరొకటి. ప్రజాకులగణన నిర్వహించాలని రాహుల్గాంధీ మొత్త�
ఇంట గెలిచి రచ్చ గెలవాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముందు తన పార్టీ నిర్మాణంలో సామాజిక సమతూకం పాటించి ఆ తర్వాతే ఇతరులకు సుద్దులు చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశార�
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
కాటమయ్య రక్షణ కిట్లతో గీత కార్మికులకు భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ
Dasoju Sravan | రేవంత్ రెడ్డికి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్లు లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వేమన పద
CM Revanth Reddy | రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత�
Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర�
Telangana | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం చేపడతారు.
దేశంలో అన్ని చోట్లా కుల వివక్ష ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కుల వివక్షతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో అస�
Minister Ponnam | విజయవాడ కనకదుర్గ(Kanakadurga) అమ్మవారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) దర్శించుకున్నారు. అంతకు మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేను కుట్రగా మార్చేస్తున్నదని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సర్వే వెనుక సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనా�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వే అనేక అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆరోపించారు.
రాష్ట్ర జనాభాలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కులగణన పేరిట రేవంత్ సర్కారు మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్ను అడ్డంపెట్టుకొని రేవంత్ బీసీల గొంతు కోస్తు
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�