దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ప్రధాన గేటు వద్ద శనివారం నిర్వహించ తలపెట్టిన ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార�
కులగణనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
R.Krishnaiah | కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన్నారు.
రాష్ట్రంలో వెంటనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించిన నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు.
కులగణన చేయకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఆరోపించారు.
Caste Census : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు.
Shashidhar Reddy | రాష్ట్రంలోకులగణన(Caste census) చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) అన్నారు.
Rahul Gandhi: దేశంలో కుల గణనను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల గణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు.
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.