కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకొంటున్న విధానాలపై సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ ఇటీవలి క
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన నివేదిక సీఎం సిద్ధరామయ్య చేతికి అందింది. సర్వే రిపోర్ట్ను ఓబీసీ కమిషన్ చైర్మన్ జైప్రకాశ్ హెగ్డే గురువారం సీఎంకు సమర్పించారు. సర్వే నివేదికలోని అంశాలు ఇంకా బహ�
KTR | బలహీనవర్గాలకు లాభం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణనపై తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన కేటీఆర్.. కుల గణనను స్వాగతిస్తున్�
Caste Census | రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత సభ్యులందరూ �
Caste census | ప్రకటనలకు పరిమితం కాకుండా కులగణన చేసి చూపించాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఎఫ్) కన్వీనర్ గట్టు రామచందర్ రావు(Gattu Ramachandra Rao), కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యూత్ కన్వీనర్ ఆలకుంట హరి డిమాండ్ చేశారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు.
MLC Kavitha | రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు.
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించార�
Caste Census | త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలన
బీహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు.