కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కు�
V Krishnamohan Rao | సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తెలంగాణ బీసీల వివరాలను అందజేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆదివారం లేఖను రాశారు.
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో సొంతంగా కులగణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. కేంద్రంలోని బీజేపీ కుల జనగణనను వ్యతి�
కేంద్రం 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) వివరాలను బహిర్గతం చేసి, అన్ని రాష్ర్టాలకు అందజేయాలని కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ హెచ్ కాంతరాజ విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార
లక్నో : జనాభా ప్రాతిపదికన ప్రజలకు వారి హక్కులను సంక్రమింపచేసేందుకు వీలుగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కులాల వారీగా జన గణన చేపడతామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖ�
కాచిగూడ : బీసీల మనో భావాలను గ్రహించి సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో కులగణన తీర్మాణం చేసి కేంద్రానికి పంపించి తన నిజాయితిని నిరుపించుకున్నాడని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన�
Caste Census | తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద
దేశంలో బీసీల జనాభా 70 కోట్లు అంచనా మొత్తం జనాభాలో ఇది 56% కులాల లెక్కలతోనే వెలుగులోకి ఓబీసీ అసలు జనాభా 80 ఏండ్లనాటి డాటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు ఓబీసీల జనాభా పెరిగినా.. ఆ స్థాయిలో పెరుగని రిజర్వేష
బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా 10 పార్టీల నేతలు కులగణనతో సమర్థంగా పథకాల రూపకల్పన: నితీశ్ జంతువులను లెక్కిస్తున్నప్పుడు మనుషులనూ లెక్కించొచ్చు: తేజస్వీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత�