మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Madhya Pradesh Polls) సంబంధించి కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన (Caste Census) చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీస�
అసోంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలో కుల గణన (Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు.
బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన డాటాను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్టు సర్వేలో తేలింది.
Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. లోక్సభలో ఆ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. భారతీయ మహిళల పోరాటం ఎనలేనిదన్నారు. మహి�
బిహార్లో కుల గణన (Caste Census) చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని జేడీయూ నేత విజయ్ కుమార్ చౌధరి తప్పుపట్టారు
Bihar CM Nitish Kumar : బీహార్లో రెండో దశ కుల గణన జరుగుతోంది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు కుల ఆధారిత వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తన సమాచారాన్ని ఇవ్వనున్నారు.
కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కు�
V Krishnamohan Rao | సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తెలంగాణ బీసీల వివరాలను అందజేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆదివారం లేఖను రాశారు.
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో సొంతంగా కులగణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. కేంద్రంలోని బీజేపీ కుల జనగణనను వ్యతి�
కేంద్రం 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) వివరాలను బహిర్గతం చేసి, అన్ని రాష్ర్టాలకు అందజేయాలని కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ హెచ్ కాంతరాజ విజ్ఞప్తి చేశారు.