‘మేము చేసిందే సర్వే.. చెప్పిందే లెక్క’ అన్నట్టుగా ఉన్నది కులగణనపై కాంగ్రెస్ సర్కారు తీరు! ప్రజలు చెప్పింది నిజమా? కాదా? అని పరిశీలించేందుకు ఎలాంటి ప్రామాణికత పాటించకపోవడమే కాకుండా ఇతర డాటాతోనూ పోల్చిచూ
‘ఇంటింటి సర్వేను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అశాస్త్రీయంగా నిర్వహించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఇష్టారీతిన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తూ, ఒకసారి బీసీ కమిషన్, మ
కాంగ్రెస్ నయవంచనపై అట్టుడుకుతున్నది. కులగణన పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ఆగ్రహం పెల్లుబికుతున్నది. రిజర్వేషన్ల పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట దగా చేశారని దళితులు నిప్పులు చెరుగుతు�
కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వే చేయకుండా బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండి పడుతున్నారు. ఏ�
బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు నయవంచనకు పాల్పడిందంటూ బహుజనులు మండిపడుతున్నారు. ఏకంగా తమ జనాభాను తగ్గించి చూపి తమను మోసం చేయాలని కుట్రపన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నిక
దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్నజనగణనలోనే కులగణన నిర్వహించాలని, బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పా టు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కుల గణన సర్వే తిరిగి నిర్వహించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన పద్మారావునగర్లో మీడియాతో గురువారం మాట్లాడుతూ 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో నిర్వహించ�
ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడక అని తేలింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో నిర్వహించిన ఈ ప్రహసనంలో బీసీల జనాభాను తక్కువగా చూపించింది.
Caste Census | బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల వేళ వెనుకబడిన తరగతులకు హామీలు కురిపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో మాత్రం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కులగణనలో బీసీ కోటాను
రాష్ట్రంలో చేపట్టిన కులగణన బీసీల కోసం చేసింది కాదని, సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవార�