Union Minister Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు .తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వల్ల రానున్న కాలం�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు.
Caste Census | కుటుంబాలు స్వచ్ఛందంగా సామాజిక, ఆర్ధిక, విద్యా, రాజకీయ కుల సర్వేలో పేర్లు నమోదు చేసుకొనేలా ప్రజా పాలన సేవా కేంద్రం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశామని జవహర్నగర్ కమిషనర్ వసంత ఒక ప్రకటనలో త�
GHMC | కుల గణనలో నమోదు కానీ వారి కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని సౌత్ జోన్ సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ జయంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Caste Census | కుల గణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 నంబర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రాష్ట్రం సాధించిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని మాట్లాడడం ఏమిటని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించ�
కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీనవర్గాల �
సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు.
Caste Census | జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వేలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
Dy CM Mallu Batti Vikramarka | రాష్ట్రంలో మరోమారు కుల గణన జరుగనున్నది. ఈ నెల 16-28 మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, మల్లు భట్టి విక్రమార్క బుధవారం మీడియాకు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. అటు కులగణనపై గందరగోళం నెలకొన్నది. ఇటు డెడికేషన్ కమిషన్ సిఫారసులపై అయోమయం కనిపిస్తున్నది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వా తే ప్రభుత్వం ముందు
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ�