పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ర
రేవంత్రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వ
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Caste census | దేశవ్యాప్తంగా కుల గణన (Caste census) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఇవాళ ఆమోదం తెలిపింది. వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో
కర్ణాటక కాంగ్రెస్లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస�
దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీలు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కోసం గొంతెత్తుతున్నారు. కాగా, తెలంగాణ బీసీల్లోనూ ఆ దిశగా చైత న్యం కనపడుతుండటం శుభపరిణామం.
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక�
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన నిర్వహించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎవరి వాటా ఎంతో తేలుద్దని స్పష్టంచేశారు.
సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. సర్వే పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తమకు గౌరవ వేతనం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చే�
రాష్ట్రంలో 13 రోజులపాటు మొక్కుబడిగా సాగిన కులగణన రీసర్వే శుక్రవారం నాటితో ముగిసింది. మూడంచెల విధానంలో రెండో విడత చేపట్టిన ఈ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన కరువైంది.
Caste Census | కుల గణన సర్వేలో పాల్గొనని వారు సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పిలుపునిచ్చారు. కుల గణన సర్వేలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బౌ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. సర్వేను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సమగ్ర కుల గణన సర్వేలో పాల్గొనని వారు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ర్ట బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో శనివారం నాడు బీసీ కమిషన్ సభ్యులు