స్థిరాస్తి లావాదేవీల్లో నగదు వాడకం క్రమేణా పెరుగుతున్నట్టు ఓ తాజా నివేదికలో తేలింది. డీమానిటైజేషన్ జరిగి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా ఓ వార్షిక సర్వే విడుదలైంది. సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ ద
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో లెకకు మించిన నగదు అకౌంట్ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్కు రోజు వారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని �
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్కేసు కన్పించి
సాక్ష్యాల గదిలోని డబ్బు, బంగారు ఆభరణాలు మాయం కావడాన్ని కోర్టు సిబ్బంది బుధవారం గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.